లండన్: శరణార్థులను తమ గ్రామంలోకి అనుమతివ్వకుండా అందుకు ప్రతిగా కోట్ల రూపాయల ఫైన్ చెల్లించేందుకు స్విట్జర్లాండ్ లోని ఓ గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రూ.1,96,17,606 వారికి చెల్లిస్తామని ప్రకటించారు. డబ్బు అయితే, వారి జీవనోపాధికి పనికొస్తుందని ఆ గ్రామ అధికారి ప్రకటించాడు. మొత్తం 50 వేల మంది సిరియా ప్రాంతానికి చెందిన శరణార్థులను తమ దేశంలోకి అనుమతించేందుకు స్విట్జర్లాండ్ నిర్ణయించింది.
అందులో భాగంగా ఆయా గ్రామాల్లో వారిని సర్దేందుకు గ్రామానికి పదిమంది చొప్పున నిర్ణయించారు. అంతకంటే ముందు ఆ గ్రామంలో శరణార్ధులపై అభిప్రాయ సేకరణ చేస్తారు. అందులో భాగంగా దాదాపు 300మంది మిలియనీర్లు, 20,000మంది జనాభాతో ఉన్న స్విట్జర్లాండ్ లోని ''లీలి' అనే గ్రామంలో అభిప్రాయ సేకరణ చేపట్టగా వారు శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు నిరాకరించి డబ్బు సహాయం చేస్తామని చెప్పారు. ఒక వేళ తాము ఆశ్రయం ఇస్తే అలాగే ఇతరులు కూడా ఆశపడి తమ గ్రామానికి వస్తారని, అలా కాకుండా డబ్బు సహాయం చేయడం ద్వారా శరణార్థి శిబిరాల్లో ఉంటున్న వారికి భవిష్యత్ అందించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. వారి భాష తీరు కూడా వేరని, పిల్లల చదువులు వంటి సమస్యలు వస్తాయని తెలిపారు.
ఆశ్రయానికి నో.. రెండు కోట్లు ఇచ్చేందుకు ఓకే!
Published Tue, May 31 2016 2:09 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
బీజేపీ నాయకులపై ఫిర్యాదు
బీజేపీ డబ్బులు తీసుకుని కాంగ్రెస్కు ద్రోహం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్
కాంగ్రెస్ గెలుపు తథ్యం
అప్పుడు.. ఇప్పుడు
పంచదార.. ఇక లేనట్లేనా?
స్ట్రాంగ్.. భద్రత
లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement