హైదరాబాద్: తమ పార్టీ ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేస్తే, టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డబ్బున్నవారిని ఎంపిక చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. వైఎస్ఆర్ సీపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసిన విజయసాయి రెడ్డి ఉన్నత విద్యావంతుడని అన్నారు. ఏపీ నుంచి కేంద్ర మంత్రి సురేష్ ప్రభు రాజ్యసభకు ఎంపికకావడం సంతోమని చెప్పారు. విజయసాయి రెడ్డి, సురేష్ ప్రభు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికకావడం లాంఛనమే.
చంద్రబాబుకు ప్రజాస్వామ్యం, రాజకీయ విలువలు పట్టవని బొత్స ఆరోపించారు. చంద్రబాబుకు ధనార్జనే ముఖ్యమని, సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. చంద్రబాబు నయవంచనకు నిరసనగా జూన్ 2వ తేదీన వైఎస్ఆర్ సీపీ నిర్వహించతలపెట్టిన ఆందోళలను అదే నెల 8వ తేదీకి వాయిదా వేసినట్టు చెప్పారు. ఆ రోజు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సభలు నిర్వహించి, ప్రభుత్వ తీరుపై అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని బొత్స తెలిపారు.
చంద్రబాబు డబ్బున్నోళ్లనే ఎంపిక చేశారు
Published Tue, May 31 2016 5:43 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement