ప్రభుత్వ వైఖరివల్లే మాఫియా | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైఖరివల్లే మాఫియా

Published Mon, Dec 21 2015 3:37 PM

పేదప్రజలు, మహిళల పరువు ప్రతిష్టలతో చెలగాటమాడే ‘కాల్‌మనీ’ వంటి వ్యవహారాలకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement