బాలీ: సొంత నివాసం ఎవరికైనా ఇష్టమే.. అది అందమైన అద్దాల భవంతి కావొచ్చు లేదా.. పండుగల వేళ చేత్తో అలుక్కుని ముగ్గులు పెట్టుకునే పూరిల్లు అయ్యుండొచ్చు. స్థాయికి తగినట్లుగా ఎవరికి వారు నిర్మించుకున్న నివాసం తమ ఊపిరిలో భాగంగా నిలుస్తుంది. అలాంటి నివాసం అనూహ్యంగా కళ్లముందే కనుమరుగై పోతే.. ఓ భూకంపం దాని అనంతరం వచ్చే సునామీ.. దాని వెంటే వచ్చిన ఓ బురద విళయం ఆ నివాసాన్ని నామ రూపాల్లేకుండా చేస్తే ఎలా ఉంటుంది.
ప్రస్తుతం ఇండోనేషియాలోని పలు సముద్ర తీర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. తాము తరతరాలుగా నివసిస్తున్న నివాసాలను అమాంతం 2006లో వచ్చిన ఓ భయంకరమైన భూవిలయం దాని కారణంగా పోటెత్తిన బురద ప్రవాహం ముంచెత్తింది. దాదాపు 40 వేల మంది నివాసాలను ప్రపంచపటంలో లేకుండా తుడిచిపెట్టేసింది. ఈ విలయంలో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను కూడా తీసుకోలేని పరిస్థితిలో పదుల అడుగుల బురద వరద పోటెత్తి అయినవాళ్లందరిని మింగేసింది. ఇప్పుడు ఆ సంఘటన జరిగి నేటికి పదేళ్లు పూర్తవుతుంది. ఒక సంస్కృతి, సంప్రదాయలతో పచ్చగా కళకళలాడుతున్న ఆ నివాస ప్రాంతాలను తుడిచి పెట్టేసిన బురద ప్రళయం ఇప్పుడక్కడ మిగిల్చేందేమిటంటే.. వారి నివాస అవశేషాలు.. ఇళ్లు నిర్మించుకోలేని విధంగా మారిన భూస్వరూపాలు. ఇప్పుడక్కడికి సమీపంలోనే అక్కడక్కడ కొన్ని నివాసాల్లో ఉన్న మనుషుల పరిస్థితి మరీ దయనీయం.
చనిపోయిన తమవారికి గుర్తుగా ఆ బురద పొర్లిన ప్రాంతంలో విగ్రహాల్లాంటి బొమ్మలు పెట్టారు. దయనీయంగా కనిపించే ఆ బొమ్మల దృశ్యాలే ప్రస్తుతం వారి కడుపు నింపుతున్నాయి. అవునూ.. ఆ ప్రాంతం ఇప్పుడు టూరిజం క్షేత్రంగా మారింది. వేలమందిని మింగేసిన ఆ ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు. అలా వచ్చిన వారికి గతంలో ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితిని వివరించడంతోపాటు విళయానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ పోగోట్టుకున్న తమ వారి గురించి చెప్పుకుంటూ స్థానికులే టూరిస్టు గైడులుగా పనిచేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారు.
మింగేసిన ఆ మహా ప్రళయానికి పదేళ్లు
Published Mon, May 30 2016 10:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement