బాలుడిపై కుక్కల దాడి | Dogs attack on boy | Sakshi
Sakshi News home page

బాలుడిపై కుక్కల దాడి

Aug 17 2015 8:27 PM | Updated on Sep 3 2019 9:06 PM

నగరపంచాయతీలోని పెట్రోల్‌బంక్ చౌరస్తా వద్ద బాలుడిపై కుక్కలు దాడిచేసి గాయపర్చాయి.

అయిజ(మహబూబ్‌నగర్): నగరపంచాయతీలోని పెట్రోల్‌బంక్ చౌరస్తా వద్ద బాలుడిపై కుక్కలు దాడిచేసి గాయపర్చాయి. సోమవారం సాయంత్రం దావీద్, మల్లమ్మ దంపతుల కుమారుడు వీరేష్ ( 5 )పై నాలుగు కుక్కలు దాడిచేశాయి. చుట్టుపక్కలవారు కుక్కలను తరిమి బాలుడిని రక్షించారు. వెంటనే బాబును ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు ప్రమాదమేమిలేదని తెలపడంతో.. తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement