మార్చితో ప్రత్యేక హోదా వెళ్లిపోతుందట: వైఎస్‌ జగన్‌ | ys jagan mohan reddy pressmeet in vijayawada | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ నోటితో అబద్ధాలు చెప్పించారు: వైఎస్‌ జగన్‌

Mar 6 2017 4:27 PM | Updated on Jul 29 2019 6:58 PM

మార్చితో ప్రత్యేక హోదా వెళ్లిపోతుందట: వైఎస్‌ జగన్‌ - Sakshi

మార్చితో ప్రత్యేక హోదా వెళ్లిపోతుందట: వైఎస్‌ జగన్‌

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... రాష్ట్ర గవర్నర్‌ నోటి ద్వారా అబద్ధాలు చెప్పించడం బాధాకరమైన విషయం అని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు.

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్‌ నోటి ద్వారా అబద్ధాలు చెప్పించడం బాధాకరమైన విషయం అని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఏది రాసిస్తుందో అదే గవర్నర్‌ చదువుతారన్నారు. విజయవాడలో ఆర్‌ అండ్‌ బీ అతిథిగృహంలో ఆయన సోమవారం సాయంత్రం ప్రెస్‌ మీట్‌ లో మాట్లాడారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రసంగంపై వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ "చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక వరుసగా మూడేళ్లు కరువొచ్చింది.


Advertisement
 
Advertisement
Advertisement