నందమూరి యువసేన వీరంగం
నందమూరి యువసేన కార్యకర్తలు బుధవారం కృష్ణా జిల్లాలో వీరంగం సృష్టించారు.
అనంతరం కార్లు, బైక్లతో క్రాస్ రోడ్ నుంచి కంచికచర్లకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై మరమ్మతు పనులు చేస్తున్న కార్మికులు తమకు రక్షణగా ఏర్పాటు చేసుకున్న ప్లాస్టిక్ కోన్లను తొక్కిస్తూ భయానక వాతావరణం సృష్టించారు. కార్మికులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా విషయం తెలుసుకున్న ఎన్హెచ్ఏఐ అధికారులు కార్మికులతో మాట్లాడి కేసు పెట్టవద్దని నచ్చజెప్పినట్లు తెలిసింది.


