హరికృష్ణ మృతిపట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం | Sakshi
Sakshi News home page

హరికృష్ణ మృతిపట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం

Published Wed, Aug 29 2018 8:51 AM

YS Jagan Mohan Reddy Has Expressed Grief Over The Untimely Death Of Nandamuri Harikrishna - Sakshi

విశాఖపట్నం: నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనకు షాక్‌కు గురిచేసిందని తెలిపారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement