Short Stories | Sakshi
1

అందుకే రోహిత్‌ శర్మను తప్పించాం: అగార్కర్‌

టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ (Rohit Sharma) శకం ముగిసింది. ఇప్పటికే టెస్టు, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన హిట్‌మ్యాన్‌.. వన్డేల్లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగుతానని ప్రకటించాడు. అయితే, అనూహ్య రీతిలో ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) రోహిత్‌పై వేటు వేసింది. ఈ విషయంపై చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ స్పందించాడు.
Read More
2

ఆశ పెట్టి అంతలోనే.. ఒక్కసారిగా కొత్త రేట్లకు పసిడి, వెండి

దేశంలో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. రెండు రోజుల క్రితం పసిడి ధరలకు బ్రేక్ పడింది. విజయదశమి సందర్భంగా గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజూ దిగివచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు ఉపశమనం కలిగింది. కానీ శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు (Gold price today) ఒక్కసారిగా ఎగిశాయి. అలాగే వెండి ధరలు (Silver price today) కూడా భారీగా పెరిగాయి.
Read More
3

దసరా డబుల్‌ ధమాకా.. మళ్లీ తగ్గిన పసిడి, వెండి ధరలు

దేశంలో భారీగా పెరుగుతూన్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. విజయదశమి సందర్భంగా గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజూ దిగివచ్చాయి. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Gold price today) మరి కాస్త క్షీణించాయి. అలాగే వెండి ధరలు (Silver price today) కూడా భారీగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం..
Read More
4

బంగారం ధరలు: దూసుకెళ్లిన పసిడి.. ఈరోజు ఏకంగా..

దేశంలో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు (Today Gold Rate) ఆదివారంతో పోలిస్తే సోమవారం మరింత ఎగిశాయి. వెండి ధరలూ (Today Silver Rate) పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం
Read More
5

తండ్రిగా ఎప్పుడు గర్వపడుతుంటా.. మెగాస్టార్ ట్వీట్

ఒక తండ్రిగా నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటానని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయని అభినందించారు. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు చిరు ట్వీట్ చేశారు. రామ్ చరణ్ సినీ ప్రయాణం నేటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తనయుడికి విషెస్ తెలిపారు.
Read More
6

వైభవ్‌ సూర్యవంశీ అలానే వచ్చాడు.. బీసీసీఐ కీలక నిర్ణయం

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. అండర్‌-16, అండర్‌-19 ఆటగాళ్లు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో ఆడాలంటే.. కనీసం ఒక్క ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ అయినా ఆడి ఉండాలని తెలిపింది. ముంబైలో ఆదివారం జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Read More
7

వాళ్లిద్దరు సూపర్‌.. అర్ష్‌దీప్‌నకే ఇది సాధ్యం: సూర్యకుమార్‌ యాదవ్‌

శ్రీలంకతో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గెలుపొందడం పట్ల టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) హర్షం వ్యక్తం చేశాడు. జట్టు సమిష్టి కృషి, పట్టుదల కారణంగానే విజయం సొంతమైందని సహచర ఆటగాళ్లను ప్రశంసించాడు. ఫైనల్‌ మాదిరి ప్రతి ఒక్కరు పట్టువదలకుండా పోరాడిన తీరు అద్భుతమంటూ కొనియాడాడు.
Read More
8

పసిడి మరింత పైకి.. వామ్మో వెండి ధర వింటే..

దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా రెండో రోజూ ఊపందుకున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. బంగారం ధరలు (Today Gold Rate) శుక్రవారంతో పోలిస్తే శనివారం మరింత పెరిగాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) అయితే రికార్డుల మోత మోగించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
9

పసిడి ఆశలు ఆవిరి.. బంగారం ధరలు రివర్స్‌!

దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా రెండు రోజులు తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు కొనుగోలుదారుల్లో ఆశలు పెంచాయి. అయితే ఒక్కసారిగా రివర్స్‌ కావడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. బంగారం ధరలు గురువారంతో పోలిస్తే శుక్రవారం పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
10

బంగారం ధరలు: మరింత గుడ్‌న్యూస్‌!

దేశంలో బంగారం ధరలు మళ్లీ దిగివచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. క్రితం రోజున తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు (Today Gold Rate) బుధవారంతో పోలిస్తే గురువారం మరింత తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
11

అప్పుడు క్యూట్‌ అన్నారు.. ఇప్పుడేమో ట్రోలింగ్‌!

బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో మొదటివారం శ్రష్టి ఎలిమినేట్‌ అవగా రెండోవారం మనీష్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉండొచ్చంటున్నారు. అందులో ప్రియ పేరు బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రియ (Priya Shetty) పేరెంట్స్‌ సురేఖ-వివేకానంద ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. వారు మాట్లాడుతూ.. అగ్నిపరీక్షకు వెళ్లినప్పుడు క్యూట్‌ అంటూ ఓట్లేశారు. ఇప్పుడెందుకు నెగెటివ్‌ కామెంట్లు చేస్తున్నారు? పుట్టుకతో..
Read More
12

వైఎస్సార్‌సీపీ కార్యకర్తల కోసం డిజిటల్‌ బుక్‌

తాడేపల్లి: అన్యాయం చేస్తే చేయనివ్వండి. వాళ్ల పేర్లు ఒక బుక్‌లో రాసి పెట్టుకోండి. రేపు అధికారం మనదే. అప్పుడు వాళ్ల సంగతి చెబుదాం. ఎవరైనా సరే సినిమా చూపించడం ఖాయం అంటూ రెడ్‌బుక్‌ ప్రతీకార రాజకీయాలపై వార్నింగ్‌ ఇస్తూ వస్తున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. డిజిటల్‌ బుక్‌ పేరుతో యాప్‌ను లాంచ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తమకు జరిగే అన్యాయాలను అందులో పొందుపరిస్తే చాలూ..
Read More
13

ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి సర్కార్‌ మోసం

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం మరోసారి ఝలక్‌ ఇచ్చింది. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగులను ప్రభుత్వం దగా చేసింది. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఇప్పట్లో లేనట్టే.. పరిశీలనలో ఉందని మంత్రి పయ్యావుల కేశవ్‌ సమాధానం చెప్పారు. ఎప్పుడిస్తారు అనే సమాధానం చెప్పకపోవడం గమనార్హం. అలాగే, ఎంత ఇస్తారు అనేది కూడా మంత్రి పయ్యావుల చెప్పకుండా దాటవేశారు. అయితే, డీఏ బకాయిలు మాత్రం రూ.12,119 కోట్లు ఉందని ప్రభుత్వం..
Read More
14

గుంటూరులో కలరా విజృంభణ..

గుంటూరు జిల్లాలో కలరా విజృంభిస్తోంది. తాజాగా ఏడు కేసులు నమోదు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. గుంటూరులో ఇప్పటికే ముగ్గురికి కలరా సోకగా.. మంగళగిరి, తెనాలి మండలం అంగలకుదురు నుంచి మిగిలిన బాధితులు ఉన్నారు. వీరికి గుంటూరు ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. గుంటూరులో డయేరియాతో బాధపడుతూ ఇప్పటికే 114 మంది జీజీహెచ్‌లో..
Read More
15

బీసీసీఐకి శ్రేయస్‌ అయ్యర్‌ లేఖ!

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) భారత్‌- ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా వైదొలగడం క్రికెట్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. చాన్నాళ్లుగా టెస్టుల్లో పునరాగమనం కోసం వేచి చూస్తున్న ఈ ముంబైకర్‌కు ‘ఎ’ జట్టు సారథిగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) సువర్ణావకాశం ఇచ్చింది. కానీ అతడు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ విషయమై బీసీసీకి లేఖ రాసినట్లు సమాచారం.
Read More
16

దేశంలోనే ఫస్ట్‌ టైం.. మహిళా పోలీసుల ‘ఎన్‌కౌంటర్‌’

మన దేశంలో ఇప్పటిదాకా ఎన్నో ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఆ ఎన్‌కౌంటర్‌లలో మహిళా పోలీసుల భాగస్వామ్యం కూడా ఉండి ఉండొచ్చు. కానీ, పూర్తిగా మహిళా అధికారిణులే ఓ ఎన్‌కౌంటర్‌లో పాల్గొనడం ఎప్పుడైనా విన్నారా?. ఉత్తర ప్రదేశ్‌ ఘజియాబాద్‌ ఆ చరిత్రాత్మక ఘట్టానికి వేదిక అయ్యింది. క్రిమినల్స్‌ ఎన్‌కౌంటర్‌కు పేరుగాంచిన యోగి సర్కార్‌ ఈ పరిణామంపై ప్రశంసలు గుప్పించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
Read More
17

ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..

Read More
18

పిఠాపురం పవన్‌ మౌనం?

కాకినాడ: ఆయన ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే కాదు.. సంబంధిత శాఖకు మంత్రి కూడా. అయినా తనకేం పట్టన్నట్లు ఉండిపోయారు. ఇది అక్కడి జనాలకు కోపం తెప్పించింది. తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. పవన్‌కు తమ గోడు పట్టదా అంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ, పవన్‌గానీ, ఆయన శాఖలో గానీ ఎలాంటి చలనం లేదు. ఇప్పుడు పిఠాపురంలో..
Read More
19

అందుకే పాక్‌ ఓడింది: ఇమ్రాన్‌ ఖాన్‌

పాక్‌ క్రికెట్‌ దిగ్గజం ఇమ్రాన్‌ ఖాన్‌.. ఆసియా కప్‌లో ఆ దేశ జట్టు టీమిండియా చేతిలో ఓడిపోవడానికి కారణాలను విశ్లేషించారు. పీసీబీ రాజకీయాల వల్లే జట్టుకు ఈ దుస్తితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారాయన. పలు కేసుల్లో జైల్లో ఉన్న ఆయన.. ఇక మీదనైనా పాక్‌ జట్టు భారత్‌ను గెలవాలంటే ఓ పని చేయండంటూ వెటకారం ప్రదర్శించారు. ఈ క్రమంలో ఓపెనర్‌గా ఆయన్ని దించేతే సరిపోతుదంటూ సెటైర్లు..
Read More
20

2047లో రిటైర్మెంట్‌!

న్యూఢిల్లీ: బీజేపీ తరఫున నరేంద్ర మోదీ ఇంకా ఎంత కాలం ప్రధాని రేసులోనే ఉంటారు?. ఆయన్ని ఆరెస్సెస్‌ తప్పించదా?. వయసు మళ్లిన నేతలకు ఉద్వాసన పలికే ఆ పార్టీ సంస్కృతి నుంచి మోదీకి మినహాయింపు దేనికి?.. మోదీ 75 ఏళ్ల పుట్టిన రోజు చేసుకున్న తాజా నేపథ్యంలో నడుస్తున్న రాజకీయ చర్చ ఇది. ఈ తరుణంలో ఈ అంశంపై మరో అగ్రనేత రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. మోదీ రిటైర్మెంట్‌ ఎప్పుడో..
Read More
21

మళ్లీ ఒక్కటయ్యారా?

బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లుపై వ్యతిరేకతతో మొదలైన రాజకీయ వైరం.. ట్రంప్‌పై మస్క్‌ తీవ్ర విమర్శలు గుప్పించే స్థాయికి చేర్చింది. ఆఖరికి ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ అంటూ సంచలన విమర్శలే గుప్పించాడాయన. దీంతో ఇద్దరూ ఇక కలవడం కలే అని అంతా భావించారు. అయితే ఆ అంచనాలను పటాపంచల్‌ చేస్తూ ఇద్దరూ నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకున్నారు. అదీ కూడా ఇద్దరికీ సన్నిహితుడైన..
Read More
22

మూడు దశల్లో బీహార్‌ ఎన్నికలు?

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అక్టోబ‌ర్ మొద‌టి వారంలో ఈసీ ప్ర‌క‌టించే అవకాశం ఉంది. ఛఠ్‌ పూజా సంబ‌రాలు ముగిసిన త‌ర్వాత ఎన్నిక‌ల ప్ర‌క్రియ చేప‌ట్టాల‌న్న ఆలోచ‌న‌లో ఈసీ ఉన్న‌ట్లు తెలుస్తోంది. మూడు ద‌శ‌ల్లోనే ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని ఈసీ ప్ర‌ణాళిక. న‌వంబ‌ర్ తొలి వారంలో తొలి ద‌శ ఉండే అవకాశం. బీహార్ అసెంబ్లీ కాల‌ప‌రిమితి న‌వంబ‌ర్ 22వ తేదీన ముగుస్తుంది.
Read More
23

అప్పులపై బాబు, పవన్‌ డ్రామా బట్టబయలు

ఏపీ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర అప్పులపై టీడీపీ తప్పుడు ప్రచారం మరోసారి బట్టబయలైంది. వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పు కేవలం 2,61,683 కోట్లు మాత్రమే అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జూన్ 12, 2024 నాటికి 5,19,192 కోట్లు అప్పు ఉన్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. చంద్రబాబు దిగిపోయే నాటికి 2,57,509 కోట్లు అప్పు. అప్పులపై ఎన్నికల సమయంలో టీడీపీ, పవన్‌ తప్పుడు ప్రచారం చేసిన విషయం..
Read More
24

రూ.2 వేల కోట్ల ఎఫ్‌డీ ఉంటే చాలు

దేశంలోని అత్యంత ధనిక నటుల్లో అక్షయ్‌ కుమార్‌ ఒకరు. ఒకానొక సమయంలో భారత్‌లో అత్యధిక మొత్తంలో ఆదాయ పన్ను చెల్లించి వార్తల్లోకెక్కాడు. తాజాగా అక్షయ్‌ మాట్లాడుతూ.. జితేంద్ర సాహెబ్‌ రూ.100 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకున్నానని నేను ఎక్కడో చదివాను. నేను కూడా రూ.100 కోట్లు ఎఫ్‌డీ చేసుకోగలిగితే లైఫ్‌ సేఫ్‌గా ఉంటుందనుకున్నాను. తర్వాత అది వెయ్యి కోట్లు, రెండు వేల కోట్లు అయితే బాగుండు అని...
Read More
25

కొత్త జీఎస్టీ అమలు.. వైఎస్‌ జగన్‌ స్పందన

జీఎస్టీ కొత్త శ్లాబులు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. జీఎస్టీ క్రమబద్ధీకరణ సరళమైన, న్యాయమైన పన్ను వ్యవస్థ వైపు ఒక విప్లవాత్మక అడుగుగా అభివర్ణించారు. సామాన్య ప్రజానీకానికి ఈ నిర్ణయం వల్ల ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈమేరకు ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని పోస్ట్‌ చేశారు.
Read More
26

పవర్‌ ప్లేలో వాళ్లు అద్భుతం: పాక్‌ కెప్టెన్‌

టీమిండియా చేతిలో ఓటమిపై పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా (Salman Agha) స్పందించాడు. తాము ఇంతవరకు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని.. అయితే, మెరుగ్గా ఆడామని పేర్కొన్నాడు. పవర్‌ ప్లేలో టీమిండియా మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకుందని .. తాము ఇంకో 10- 15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని వ్యాఖ్యానించాడు.
Read More
27

షాకింగ్‌ ధరలు: ఎగిసిన బంగారం.. దూసుకెళ్లిన వెండి!

దేశంలో బంగారం, వెండి ధరలు ఆగకుండా దూసుకెళ్తున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు(Today Gold Rate) ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం భారీగా ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
28

ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్‌ ఎంటర్‌టైనర్‌

‌మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హృదయపూర్వం. సంగీత్‌ ప్రతాప్‌, ది రాజాసాబ్‌ బ్యూటీ మాళవిక కీలక పాత్రల్లో నటించారు. క్లాసిక్‌ సినిమాకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన సత్యన్‌ అంతికాడ్‌ దర్శకత్వం వహించాడు. జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందించాడు. ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ హిట్‌ కొట్టింది. రూ.70 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు...
Read More
29

ధోని చేసిన పని వల్లే.. రోహిత్‌ శర్మ ఇలా..: గంభీర్‌

టీమిండియా తరఫున 2007లోనే అరంగేట్రం చేశాడు రోహిత్‌ శర్మ (Rohit Sharma). ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అయితే, ఈ మ్యాచ్‌లో రోహిత్‌కు బ్యాటింగ్‌కు చేసే అవకాశమే రాలేదు. ఆ తర్వాత కూడా మిడిల్‌ ఆర్డర్‌లోనే అతడు ఆడాడు. అయితే, ధోని నిర్ణయంతో రోహిత్‌ కెరీర్‌ రూపమే మారిపోయింది.
Read More
30

చిన్న బ్రేక్.. మళ్ళీ మొదలైన బంగారం ధరల మోత!

రెండు రోజుల తగ్గుదల తరువాత బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేశాయి. దీంతో ధరల్లో మళ్లీ మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం.
Read More
31

డొనాల్డ్ ట్రంప్ బంగారం విగ్రహం!

అమెరికా కాపిటల్ వెలుపల అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' బిట్‌కాయిన్ పట్టుకుని ఉన్న 12 అడుగుల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు తగ్గింపు నేపథ్యంలో క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారుల నిధులతో.. ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More
32

వద్దన్నా.. ప్రైవేట్‌కే!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నంత పని చేశారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు క్రెడిట్‌ దక్కకుండా ఉండేందుకు ఇదివరకే వైఎస్సార్‌సీపీ హయంలో ప్రారంభించిన మెడికల్‌ కాలేజీ పనుల్లో జాప్యం ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వాటిని ప్రైవేట్‌ చేతుల్లో పెట్టే క్రమంలో ఓ అడుగు ముందుకేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు టెండర్ నోటిఫికేషన్ తాజాగా జారీ..
33

మోహన్‌లాల్‌ తన బుద్ధి చూపించాడు: నటి

మలయాళ నటి శాంతి విలియమ్స్ మోహన్‌లాల్‌ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన భర్త మరణంతో పోరాడుతుంటే తమపట్ల లాల్‌ చాలా స్వార్థంగా వ్యవహరించారని అన్నారు. తన పిల్లలు ఆకలితో ఉన్నా సరే కనీసం పలకరించలేదని ఆమె తెలిపారు. ఒకప్పుడు నాకు తెలిసిన లాల్ నేటి సూపర్ స్టార్ కంటే చాలా భిన్నంగా ఉంటాడని ఆమె గుర్తు చేశారు. తన భర్త మరణం సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండగా దానిని మోహన్‌లాల్‌ స్వార్థానికి ఉపయోగించుకున్నారు.
Read More
34

'మిరాయ్' నిర్మాత హ్యాపీ.. హీరోకి కార్ గిఫ్ట్

రీసెంట్‍‌గా థియేటర్లలోకి వచ్చిన 'మిరాయ్' పాజిటివ్ టాక్‌తో పాటు రూ.100 కోట్ల కలెక్షన్ల మార్క్ అందుకుంది. ఈ క్రమంలోనే నిర్మాత.. హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తిక్ ఘట్టమనేనికి లగ్జరీ కార్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. మంగళవారం రాత్రి విజయవాడలో జరిగిన ఈవెంట్‌లో ఇలా చెప్పారు.
Read More
35

ఒకప్పుడు ‘చిరుత’.. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా ఆయాసమే!

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు..! ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి.. జమైకా ‘చిరుత’ ఉసేన్‌ బోల్ట్‌ (Usain Bolt) పరిస్థితే ఇందుకు ఓ ఉదాహరణ. ఒకప్పుడు మెరుపు వేగంతో పరిగెత్తి రికార్డులు కొల్లగొట్టిన ఈ అథ్లెట్‌.. ఇప్పుడు పట్టుమని పది మెట్లు ఎక్కడానికి కూడా ఆయాసపడుతున్నాడట.
Read More
36

బిగ్‌ రిలీఫ్‌! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరిగాయి. అయితే మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
37

Asia cup: సూపర్‌-4కు క్వాలిఫై అయిన భారత్‌

ఆసియాక‌ప్ 2025లో గ్రూపు-ఎ నుంచి భార‌త క్రికెట్ జ‌ట్టు సూప‌ర్‌-4కు అర్హ‌త సాధించింది. సోమ‌వారం దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ఒమ‌న్‌ను 42 ప‌రుగుల తేడాతో యూఏఈ చిత్తు చేసింది. దీంతో ఒమ‌న్ టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. ఇదే స‌మ‌యంలో టేబుల్ టాప‌ర్‌గా ఉన్న భార‌త్ సూప‌ర్‌-4కు క్వాలిఫై అయింది. మరో స్దానం కోసం పాక్‌-యూఏఈ మధ్య పోటీ నెలకొంది.
Read More
38

బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం కూడా బంగారం ధరలు ఊపందుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
39

తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారగా పెరిగాయి. అయితే శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
40

‘మా జట్టుకు మాత్రం.. గిల్‌ ఇలా ఆడడు’

ఆసియా కప్‌-2025 టోర్నీతో అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు టీమిండియా స్టార్‌ శుబ్‌మన్‌ గిల్‌. దాదాపు ఏడాది విరామం తర్వాత యూఏఈతో మ్యాచ్‌ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు. ఓపెనర్‌గా వచ్చిన గిల్‌ ధనాధన్‌ దంచికొట్టాడు. ఈ నేపథ్యంలో గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ పార్థివ్‌ పటేల్‌.. తమ కెప్టెన్‌ గిల్‌పై ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు.టైటాన్స్‌కు ఆడేటపుడు గిల్‌లో ఇలాంటి దూకుడు చూడలేదని అన్నాడు.
Read More
41

ట్రైన్‌లో నుంచి దూకేసిన బాలీవుడ్‌ హీరోయిన్‌

బాలీవుడ్‌ హీరోయిన్‌ కరిష్మా శర్మ కదులుతున్న రైలు నుంచి దూకేసింది. ముంబైలో బుధవారం నాడు లోకల్‌ ట్రైన్‌ ఎక్కిన ఆమె సడన్‌గా కిందకు దూకేయడంతో వెన్నెముకకు, తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె సోషల్‌ మీడియా వేదికగా అప్‌డేట్‌ ఇచ్చింది. షూటింగ్‌ కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చర్చ్‌గేట్‌కు వెళ్దామని లోకల్‌ ట్రైన్‌ ఎక్కాను. కాస్త వేగం పుంజుకున్నాక..
Read More
42

పసిడి మళ్లీ అదే స్పీడు.. రోజుకో రికార్డు

దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గురువారం స్థిరంగా ఉన్న బంగారం ధరలు (Today Gold Rate) శుక్రవారం మళ్లీ స్పీడ్‌ అందుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
43

భారతీయుడి తల నరికి.. కాలితో తన్ని..

ఎన్నారై న్యూస్‌: వాషింగ్‌ మెషీన్‌ విషయంలో జరిగిన గొడవ.. అమెరికాలో దారుణానికి దారి తీసింది. కుటుంబ సభ్యులు చూస్తుండగానే నాగమల్లయ్య(50) అనే భారతీయుడ్ని అతని కింద పని చేసే స్థానికుడు కత్తితో తల నరికి చంపాడు. టెక్సాస్‌ సిటీ డల్లాస్‌ నగరంలో జరిగిన ఈ భయానక ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. తల నరికాక.. దాన్ని కాలితో తన్ని.. ఆపై అక్కడే ఉన్న చెత్తబుట్టలో..
Read More
44

15వ ఉపరాష్ట్రపతిగా..

న్యూఢిల్లీ: భారత దేశపు 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణం చేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర మంత్రులు పలువురు ఎన్డీయే కూటమి సీఎంలు, మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, జగ్దీప్‌ ధన్‌ఖడ్‌ సహా మాజీ ఉపరాష్ట్రపతులూ పాల్గొన్నారు. తమిళనాడు మోదీగా రాధాకృష్ణన్‌ గురించి..
Read More
45

ఆ కేసులో హీరోయిన్ హన్సికకు షాక్..!

హీరోయిన్‌ హన్సిక సినిమాల కంటే వ్యక్తిగత వివాదాలతోనే వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే ఆమె తన భర్తతో విడిపోతోందంటూ రూమర్స్‌ గట్టిగానే వినిపించాయి. తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి హన్సిక పెళ్లి ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయడంతో రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా సోహెల్‌కు రెండో పెళ్లి కావడంతోనే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని మరో టాక్ వినిపించింది. అయితే ఇవన్నీ చూస్తుంటే తనకు నవ్వొస్తుందని హన్సిక కొట్టిపారేసింది
Read More
46

బంగారం స్పీడ్‌కు బ్రేకులు.. పసిడి ప్రియులకు ఉపశమనం

దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Rate) కాస్త శాంతించి ఎటువంటి పెరుగుదల లేకుండా స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలాఉన్నాయో కింద తెలుసుకుందాం
Read More
47

అంతా చూస్తుండగా.. పీక్కుతిన్న సింహాలు

గత 20 ఏళ్లుగా ఆ జూలో ఆయన పని చేస్తున్నారు. ఈ మధ్యే సింహాలకు తిండి పెట్టే పనిలో కుదిరారు. ఏ టైంలో అవి ఎలా ప్రవర్తిస్తాయో ఆయనకంటూ ఓ ఐడియా ఉంది. అలాంటిది ఏమరపాటులో ఆయన చేసిన పని.. ప్రాణం తీసింది. ఒక్కసారిగా ఎగబడిన సింహాలు ఆయన్ని చంపి.. పీక్కుతిన్నాయి. సందర్శకులు ఎంత ప్రయత్నించినా.. ఆయన్ని కాపాడలేకపోయారు. ఈ దారుణం జరిగింది..
Read More
48

ట్రంప్‌ సన్నిహితుడి దారుణ హత్య

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సన్నిహితుడు, కన్‌సర్వేటివ్ రాజకీయ కార్యకర్త చార్లీ కిర్క్(32)‌ దారుణ హత్యకు గురయ్యారు. ఉటాకౌంటీలోని వర్సిటీలో ఆయన‌ ప్రసంగిస్తున్న టైంలో ఒక్కసారిగా ఆయన మీదకు తూటా దూసుకొచ్చి గొంతులో దిగబడింది. దీంతో రక్తపు మడుగులో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ ఘటనపై ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వాటికి..
49

ఆ రాష్ట్రంలో కాంతార ప్రీక్వెల్‌ రిలీజ్‌కు అడ్డంకులు!

కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కాంతార చాప్టర్-1 పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 2న థియేటర్లో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది.
Read More
50

ఆసియా కప్‌ జట్టును మరింత బలోపేతం చేసుకున్న శ్రీలంక

శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఆసియా కప్‌ ఆడబోతున్న తమ జట్టును మరింత బలోపేతం చేసుకుంది. ఇదివరకే 17 మంది సభ్యుల జట్టును ప్రకటించిన ఆ బోర్డు.. తాజాగా మరో ఆటగాడిని యాడ్‌ చేసి బృంద సంఖ్యను 18కి పెంచుకుంది. కొత్తగా మిడిలార్డర్‌ బ్యాటర్‌, పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ జనిత్‌ లియనాగేను జట్టులో చేర్చుకుంది. లియనాగే మూడేళ్ల తర్వాత టీ20 జట్టులోకి వచ్చాడు.
Read More