దుబాయ్: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఐసీసీ బ్యాట్స్వుమన్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవల ఇంగ్లండ్తో ముగిసిన వన్డే సిరీస్లో మిథాలీ ఆశించిన స్థాయిలో రాణించపోయినప్పటికీ నంబర్ వన్ స్థానాన్ని నిలుపుకుంది. ఇక ఇంగ్లండ్పై ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న స్మృతి మందానా 23 ర్యాంకులు మెరుగుపర్చుకుని 40వ స్థానంలో నిలిచింది. మందానాకు ఇప్పటిదాకా కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంకు.
నంబర్వన్ మిథాలీ
Published Wed, Aug 27 2014 12:13 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Delhi Chief Minister Arvind Kejriwal: బీజేపీ ఆఫీస్కొస్తాం
- కదులుతున్న బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం
- Lok Sabha Election 2024: లద్దాఖ్లో త్రిముఖ పోటీ
- Lok Sabha Election 2024: కశ్మీర్లో కనిపించని కమలం!
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement