రాజపక్సకు భారతరత్న ఇవ్వాలి: స్వామి


న్యూఢిల్లీ: ఎల్టీటీఈ ఉగ్రవాదులను నిర్మూలించటంలో విజయం సాధించిన శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సకు భారతరత్న ఇవ్వాలని బీజేపీ నేత సుబ్రమణ్యంస్వామి కోరారు. ఈమేరకు ప్రధాని నరేంద్రమోదీకి ఆయన ఓ లేఖ రాశారు. టైగర్లను తుదముట్టించటాన్ని భారత్‌లో జాతీయ భద్రతకు శుభ పరిణామంగా భావించాలన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top