డాక్టర్లు శస్త్రచికిత్సల సందర్భంగా కడుపులో కత్తెర్లు మర్చిపోవడం, గుండెలో గుర్తులేక సూదులు వదిలేయడం గతించిన చరిత్ర, ఇప్పటి డాక్టర్లు వృత్తిని దైవంగా భావించి అప్రమత్తంగా తమ విధులు నిర్వహిస్తున్నారని భావిస్తున్న నేపథ్యంలో బీహార్లో ఓ డాక్టర్ వైద్యం చేతకాక ఏకంగా ఓ నాలుగేళ్ల చిన్నారి చేతినే తీసేశాడు. నావడా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రెండు రోజుల క్రితమే ఈ ఘోరం జరిగింది. దీన్ని తట్టుకోలేకపోయిన ఆ చిన్నారి తండ్రి ఉదయ్ ప్రసాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
అక్కడ నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం... నావడా జిల్లాలోని విశ్వన్పూర్ గ్రామానికి చెందిన ఉదయ్ ప్రసాద్ నాలుగేళ్ల కూతురు ఆంచల్ కుమారికి నెలరోజుల క్రితం ఓ ప్రమాదంలో ఎడమచేయి విరిగి వాచింది. ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా డాక్టర్ అరవింద్ కుమార్ వైద్యం చేస్తూ వచ్చారు. నెలరోజులైనా విరిగిన ఎముక అతుక్కోకపోగా వాపు కాస్తా ఇన్ఫెక్షన్కు దారితీసింది. డాక్టర్ మారు మాట్లాడకుండా ఆ చిన్నారి ఎడమ చేతిని శస్త్రచికిత్సతో తొలగించేశాడు. ఈ నిర్వాకంతో మండిపడిన ఆ చిన్నారి తండ్రి, ఇతర బంధువులు గురువారం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడంతో డాక్టర్ వ్యవహారం మీడియా దృష్టికి వచ్చింది.
వైద్యం చేతకాక చేయి తీసేశాడు
Published Thu, Jan 29 2015 6:44 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
పరిపూర్ణం.. కోన సంబరం
ఉపాధికి మెండైన పాలి‘టెక్నిక్’
● ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లె యువకుడు మృతి ● ఒక్కగానొక్క కుమారుడి మృతితో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ● దుఃఖంలోనూ అవయవదానానికి అంగీకారం
షోకాజ్ నోటీసులను ఉపసంహరించండి
ట్రాన్స్కో వర్క్ ఆర్డర్లు పూర్తి చేయాలి
కౌంటింగ్పై అవగాహన తప్పనిసరి
● మగబిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే బాలింత మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు ● ఆస్పత్రి వద్ద ధర్నా.. పోలీసులకు ఫిర్యాదు
న్యాయమూర్తులకు ముగిసిన శిక్షణ
● మరో పదిరోజుల్లో ఓట్ల లెక్కింపు ● ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ ● జూన్ 4వ తేదీన తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
వైభవం.. వసంతోత్సవం
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: బీజేడీకి సవాల్!
- హింస పన్నాగంతోనే అధికారుల బదిలీ
- Lok Sabha Election 2024: మహిళా ఎంపీలు 9 మందే!
- ఆ పచ్చ ‘సీఐ’ పై చర్యలేవి?
- Lok Sabha Election 2024: లోక్సభ బరిలో ప్యాడ్ ఉమన్
- జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
- మేడిగడ్డ కింద అగాధం!
- మళ్లీ సుర్రుమన్న ‘సూరీడు’
- ఎరువులు, విత్తనాల సరఫరాలో సమస్య రావొద్దు
- బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హత్య చేసిన భర్త
Advertisement