
భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ ఉద్వేగం

భూమా శోభా నాగిరెడ్డి చిత్రపటానికి నమస్కరిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. చిత్రంలో భూమా నాగిరెడ్డి కుటుంబం

భూమా శోభా నాగిరెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. చిత్రంలో భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు, ఇతర నాయకులు.

భూమా శోభా నాగిరెడ్డి కుమార్తెల ఉద్వేగం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో శుక్రవారం(24-04-2015) జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దివంగత భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శోభా నాగిరెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. వైఎస్ విజయమ్మ, భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో ప్రసంగిస్తున్న భూమా నాగిరెడ్డి. చిత్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇతర నాయకులు.

భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమానికి తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు

భూమా శోభా నాగిరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు బారులు తీరిన జనం

విషణ్ణ వదనంలో భూమా నాగిరెడ్డి

భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు

భూమా శోభా నాగిరెడ్డి చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి

భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో సర్వమత ప్రార్థనలు

భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో ఉద్వేగానికి లోనైన భూమా నాగిరెడ్డి

భూమా శోభా నాగిరెడ్డి విగ్రహానికి పూలమాల వేస్తున్న ఆమె తనయుడు

భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో సీడీ ఆవిష్కరిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. చిత్రంలో భూమా నాగిరెడ్డి కుటుంబం.

భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివాదం

కంటతడి పెడుతున్న భూమా శోభా నాగిరెడ్డి బిడ్డలు

భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తదితరులు

భూమా శోభా నాగిరెడ్డి చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న భూమా నాగిరెడ్డి