హరీశ్కు టీటీడీపీ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: గ్రామ సభలు నిర్వహించకుండా, ప్రజల ఆమోదం లేకుండా నిర్బంధంగా భూసేకరణ ఎలా చేపడతారని తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు ఆయన సోమవారం నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావుకు బహిరంగ లేఖ రాశారు. నిరసన తెలిపిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ, భూములు ఇస్తారా, చస్తారా అంటూ బెదిరింపులకు దిగుతున్న ప్రభుత్వం... తన ధోరణిని వెంటనే మానుకోవాలన్నారు.
2013 భూసేకరణ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేసి, పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆధ్వర్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయంతో పరిష్కారం చూపాలన్నారు.
ప్రజామోదం లేకుండా భూ సేకరణా?
Published Tue, Jun 28 2016 2:49 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ముగ్గురి మృతి
- Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా!
- హైదరాబాద్లో మినీ కశ్మీర్ అందాలు (ఫొటోలు)
- ఈ రాశి వారికి సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తి, ధనలాభం
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- టీడీపీ రీపోలింగ్ ఎందుకు కోరలేదు?
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement