హైకోర్టు చీఫ్ జస్టిస్కు విద్యార్థుల లేఖలు
పెద్దపల్లి రూరల్: ‘మా బడి మాకే కావాలి.. మా పాఠశాలను తిరిగి ప్రారంభించేలా అధికారులకు ఆదేశాలివ్వండి..’ అంటూ పెద్దపల్లి జిల్లాలోని బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు హైకోర్టు చీఫ్ జస్టిస్కు గురువారం లేఖలు రాశారు. ప్రభుత్వం పాఠశాలలను మూసివేయవద్దంటూ అధికారులను ఆదేశించినప్పటికీ ఆ ఉత్తర్వులను అమలు చేయడం లేదంటూ ఉత్తరాల్లో పేర్కొన్నారు.
పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిందన్న నెపంతో ఇక్కడ పని చేసే ఉపాధ్యాయులను వివిధ పాఠశాలలకు డిప్యుటేషన్పై పంపించి తమ చదువులకు ఆటంకం కలిగించడం సరికాదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ పాఠశాలను పునఃప్రారంభించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని చీఫ్ జస్టిస్ను లేఖల ద్వారా వేడుకున్నారు.
మా బడి.. మాకే కావాలి
Published Fri, Aug 4 2017 2:47 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- ఆయా బ్యాంకుల్లో లేటెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే!
- సెల్యూట్ కొట్టలేదని.. నెలరోజుల జీతం కోత
- కేన్స్లో రికార్డ్ క్రియేట్ చేసిన ఇండియన్ నటి.. తొలిసారి దక్కిన అవార్డ్
- మంత్రి ఉత్తమ్ కుమార్పై నమ్మకముంది: బండి సంజయ్
- నేరేడు పండ్లు తింటే, పిల్లలు నల్లగా పుడతారా? మీరు మాత్రం బీ కేర్ఫుల్
- ఛత్తీస్గఢ్ ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు: చిత్తూరు అరుణ్ కుమార్ అరెస్ట్
- Kavya Maran: శెభాష్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. వీడియో వైరల్
- SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్: కమిన్స్
Advertisement