రాజపక్సకు భారతరత్న ఇవ్వాలి: స్వామి | Sakshi
Sakshi News home page

రాజపక్సకు భారతరత్న ఇవ్వాలి: స్వామి

Published Tue, Oct 21 2014 3:37 AM

Subramanian Swamy pleads for Bharat Ratna to Rajapaksa

న్యూఢిల్లీ: ఎల్టీటీఈ ఉగ్రవాదులను నిర్మూలించటంలో విజయం సాధించిన శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సకు భారతరత్న ఇవ్వాలని బీజేపీ నేత సుబ్రమణ్యంస్వామి కోరారు. ఈమేరకు ప్రధాని నరేంద్రమోదీకి ఆయన ఓ లేఖ రాశారు. టైగర్లను తుదముట్టించటాన్ని భారత్‌లో జాతీయ భద్రతకు శుభ పరిణామంగా భావించాలన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement