టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అర్హుల జాబితా, పరీక్షల షెడ్యూలు
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 13 నుంచి 23 వరకు నిర్వహించనున్న 2011 గ్రూపు-1 మెయిన్స్ పరీక్షను అప్పటి నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారమే నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. పేపరు-1లోని (జనరల్ ఎస్సే) సెక్షన్-3లో, పేపరు-3లోని (ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ) సెక్షన్ 2, 3లో తెలంగాణకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు ఇవ్వనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ పరీక్ష రాసేందుకు అర్హులైన అభ్యర్థుల జాబితా, పరీక్షల షెడ్యూలును టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వివరించింది.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పరీక్షలకు మొత్తంగా 8,760 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వెల్లడించింది. 196 మందికి వివిధ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 1,003 మందికి విజయవాడలో, విశాఖపట్నంలో 1,342, వరంగల్లో 620, హైదరాబాద్లో 4,701, తిరుపతిలో 898 మందికి పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. అభ్యర్థుల వారీగా కేటాయించిన పరీక్ష కేంద్రం వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వివరించింది.
2011 గ్రూపు-1 మెయిన్స్లో తెలంగాణ అంశాలు
Published Tue, Aug 9 2016 1:26 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రోడ్డుపై పడుకున్న వారిపై యాసిడ్ దాడి
కాలిపోయిన స్థితిలో శవం లభ్యం
వేడుకగా అగ్నిగుండ మహోత్సవం
నకిలీ పత్రాల సృష్టి కేసులో యువకుడి అరెస్టు
విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు ఒప్పందాలు
రైలులో నుంచి పడి ప్రయాణికుడు..
ఇద్దరు పోలీసుల సస్పెన్షన్
సామాజిక సేవే లక్ష్యం
రాయితీ విత్తనాలు రెడీ
అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు
తప్పక చదవండి
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement