చిలమత్తూరు : మండలంలోని 44వ నంబర్ జాతీయ రహదారి కోడూరు తోపు సమీపంలో గల జువారి ఫ్యాక్టరీ ఎదుట గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పరిగి మండలం కొడిగెనహళ్లికి చెందిన మహమ్మద్ మన్సూర్(35) మతి చెందినట్లు ఎస్ఐ జమాల్బాషా తెలిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన (బెంగళూరులోని నేషనల్ ట్రావెల్స్కు చెందిన) బస్సు కోడూరు సమీపంలోని జువారి ఫ్యాక్టరీ వద్దకు రాగానే లారీని ఓవర్టెక్ చేయబోయి ఢీకొనడంతో బస్సు క్లీనర్గా పని చేసే మన్సూర్ అక్కడికక్కడే మరణించినట్లు వివరించారు. మతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో బస్సు క్లీనర్ మృతి
Published Thu, Oct 13 2016 10:39 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- కాంగ్రెస్ మార్క్ మార్పు ఇదేనా!: కేటీఆర్
- Lok Sabha Election 2024: మహిళలు 10 శాతమైనా లేరు!
- Lok Sabha Election 2024: ఇద్దరికీ కీలకమే
- మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
- జీతాలపై ప్రభావం.. ఎయిర్ఇండియా ఉద్యోగుల ఆందోళన!
- విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు
- ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
- ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
- ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్తో!
- T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
Advertisement