-
లారీ బోల్తా క్లీనర్ మృతి
యాడికి (తాడిపత్రి టౌన్) : యాడికి మండలం వేములపాడు వద్ద బుధవారం తెల్లవారుజామున లారీ బోల్తా పడి క్లీనర్ మరణించగా, డ్రైవర్ గాయపడినట్లు ఎస్ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. కర్ణాటక నుంచి సిమెంట్ లోడుతో చెన్నై బయలుదేరిన లారీ మార్గమధ్యంలోని వేములపాడు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్లీనర్ విశాల్(20) అక్కడికక్కడే మరణించినట్లు వివరించారు. డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. -
గెర్దావ్ స్టీల్ ప్లాంట్లో లారీ క్లీనర్ మృతి
తాడిపత్రి రూరల్ : పట్టణంలోని గెర్దావ్ స్టీల్ ప్లాంటులో డోలమైట్ ఫౌడర్ అన్లోడ్ చేస్తుండగా ప్రమాద వశాత్తు లారీ డోర్ తగిలి కర్నూల్ జిల్లా డోన్ మండలం కొత్తచెరువు గ్రామానికి చెందిన లారీ క్లీనర్ తిమ్మా గురుడు (40) మంగళవారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు..డోన్కు చెందిన లారీ తాడిపత్రి నియోజకవర్గంలోని కిష్టపాడు గ్రామంలో లారీలో డోలమైట్ లోడ్ చేసుకుని గెర్దావ్ స్టీల్ ప్లాంటుకు తీసుకొచ్చారు. స్టీల్ ప్లాంటులో డోలమైట్ అన్లోడ్ చేస్తుండగా క్లీనర్ తిమ్మాగురుడుకు డోర్ తగిలి కింద పడ్డాడు. గమనించని డ్రైవర్ లారీ డోర్ తీశాడు. దీంతో లిఫ్ట్ ఓపన్ అయ్యి ఫౌడర్ అన్లోడ్ అయ్యింది. తిమ్మాగురుడుపై ఫౌడర్ పడటంతో ఊపిరి ఆడక అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ నారాయణరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలం చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో బస్సు క్లీనర్ మృతి
చిలమత్తూరు : మండలంలోని 44వ నంబర్ జాతీయ రహదారి కోడూరు తోపు సమీపంలో గల జువారి ఫ్యాక్టరీ ఎదుట గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పరిగి మండలం కొడిగెనహళ్లికి చెందిన మహమ్మద్ మన్సూర్(35) మతి చెందినట్లు ఎస్ఐ జమాల్బాషా తెలిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన (బెంగళూరులోని నేషనల్ ట్రావెల్స్కు చెందిన) బస్సు కోడూరు సమీపంలోని జువారి ఫ్యాక్టరీ వద్దకు రాగానే లారీని ఓవర్టెక్ చేయబోయి ఢీకొనడంతో బస్సు క్లీనర్గా పని చేసే మన్సూర్ అక్కడికక్కడే మరణించినట్లు వివరించారు. మతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
వోల్వో బస్సు-లారీ డీ, క్లీనర్ మృతి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement