'గల్లా కుటుంబీకులపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?' | High court questioned CBI | Sakshi
Sakshi News home page

'గల్లా కుటుంబీకులపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?'

Sep 24 2014 6:55 PM | Updated on Aug 31 2018 8:26 PM

హైకోర్టు - Sakshi

హైకోర్టు

మాజీ మంత్రి గల్లా అరుణ కుటుంబీకులపై కేసు ఎందుకు నమోదు చేయలేదని హైకోర్టు సిబిఐని ప్రశ్నించింది.

హైదరాబాద్: మాజీ మంత్రి గల్లా అరుణ కుటుంబీకులపై కేసు ఎందుకు నమోదు చేయలేదని హైకోర్టు సిబిఐని ప్రశ్నించింది. సిబిఐ పనితీరును హైకోర్టు విమర్శించింది. ఏప్రిల్లో ఆదేశించిన విధంగా గల్లా కుటుంబీకులపై కేసు ఎందుకు నమోదు చేయలేదని అడిగింది.

వారంలోగా లిఖితపూర్వకంగా  సంజాయిషీ ఇవ్వాలని సిబిఐని కోర్టు ఆదేశించింది. అలాగే ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో 2.28 ఎకరాల భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ఏపిఐఐసిని హైకోర్టు ప్రశ్నించింది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement