తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ఆ రోజు పవన్ కల్యాణ్ నోరెందుకు మెదపలేదు?
Published on Mon, 07/18/2022 - 18:15
సాక్షి, అమరావతి: ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై ప్రజల్లో అపూర్వ స్పందన వస్తోందని.. సీఎం జగన్ ఎమ్మెల్యేలకు మరింత దిశానిర్దేశం చేశారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నియోజకవర్గాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు కేటాయించారన్నారు. ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల ఫండ్ ఇవ్వబోతున్నారని తెలిపారు.
చదవండి: AP: చీఫ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.350 కోట్లు విడుదల
‘‘చంద్రబాబు అధికారంలో ఉంటే పవన్ నోటిపై వేలు వేసుకుంటాడు. తోటి నటి రోజాను ఆ రోజు టీడీపీ అవమానిస్తే నోరు మెదపలేదు. చంద్రబాబు హయాంలో ముద్రగడను హింసిస్తే మాట్లాడలేదని’’ అంబటి దుయ్యబట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాం. టీడీపీ విమర్శలకే పరిమితమైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
#
Tags : 1