మన్మోహన్‌పై అభియోగాలకు సుప్రీం నో

మన్మోహన్‌పై అభియోగాలకు సుప్రీం నో - Sakshi


న్యూఢిల్లీ: బొగ్గు శాఖను నిర్వహించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తోపాటు పలు ఆ శాఖ మాజీ మంత్రులను పలువురిని బొగ్గు కేటాయింపుల స్కాంలో నేరపూరిత అభియోగాల పరిధిలోకి తీసుకురావాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది.



బొగ్గు బ్లాకుల రద్దుకు దారితీసిన పిటిషన్ వేసిన ఎంఎల్ శర్మ అనే న్యాయవాది ఈ పిటిషన్ వేశారు. మన్మోహన్, శిబూ సొరేన్, శ్రీప్రకాశ్ జైస్వాల్‌లపై నేరాభియోగాలు మోపేలా ఆదేశాలు జారీచేయాలని ఆయన కోరారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top