సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకునే ప్రైవేటు ఆర్ట్స్ విద్యార్థులకు హాజరు మినహాయింపు సదుపాయం కల్పిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు శనివారం ప్రకటి ంచింది. హాజరు మినహాయింపు కోరుకునే అభ్యర్థులు రూ. 500 ఫీజు చెల్లించి ఏప్రిల్ 10వ తేదీ లోగా ఇంటర్ బోర్డు సెక్రటరీకి దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సరిగా లేకున్నా, వివరాలు అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను తిరస్కరిస్తారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో పదో తరగతి చదివిన వారు తప్పనిసరిగా మైగ్రేషన్ సర్టిఫికెట్ జతపరచాల్సి ఉంటుంది. 10వ తరగతి పాసై ఏడాది గడిచిన అభ్యర్థులు నేరుగా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, రెండేళ్లు గ్యాప్ ఉన్న వారు ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు రాయవచ్చు. ఇంటర్ బైపీసీతో పరీక్షలు రాసిన విద్యార్థులు మేథమేటిక్స్ సబ్జెక్టును కూడా రాయాలనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. www.bie.telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాలను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇంటర్ ప్రైవేటు విద్యార్థులకు హాజరు మినహాయింపు
Published Sun, Mar 29 2015 1:44 AM
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- JC Diwakar Reddy: వేధించి, ఆపై సంతకాన్ని ఫోర్జరీ చేసి..
- ఈ ఏడాది.. వికసించిన 'మే పుష్పం' ఇదే!
- ప్రమాదమా.. గాయాలేవీ? ఖమ్మం కేసులో ట్విస్ట్
- ఆకాశం నుంచి పడిన వింత వస్తువు
- బ్యాంకాక్లో పీర్జాదిగూడ కార్పొరేటర్లు
- కౌంటింగ్లో అప్రమత్తత అవసరం
- రోహిణి తీవ్రత లేనట్టే!
- 'గోరుముద్ద'కు తాజ్ రుచులు
- స్ట్రాంగ్ రూమ్కు బ్యాలెట్ బాక్సులు
- ‘గొర్రెల’కు మంగళం!
Advertisement