బావిలో పడి ఇద్దరు రైతుల మృతి


లింగంపల్లి: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మోటార్ బిగించే యత్నంలో ప్రమాదవశాత్తూ ఇద్దరు రైతులు మృతిచెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నవాబ్పేట మండలం లింగంపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. మోటార్ బిగించడానికి యత్నిస్తూ ఇద్దరు రైతులు ప్రమాదవశాత్తూ వ్యవసాయబావిలో పడి మృతిచెందారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top