* చివరి వన్డేలో టీమిండియా విజయం
* ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్
హోబర్ట్: బ్యాటింగ్లో కెప్టెన్ మిథాలీ రాజ్ (113 బంతుల్లో 89; 12 ఫోర్లు) చెలరేగడంతో... ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను ఆస్ట్రేలియా 2-1తో దక్కించుకుంది. బెల్లెరివ్ ఓవల్ మైదానంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో... టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 231 పరుగులు చేసింది. అలెక్స్ బ్లాక్వెల్ (60; 7 ఫోర్లు), ఎలీస్ పెర్రీ (50; 3 ఫోర్లు), జెస్ జొనాసేన్ (32 నాటౌట్)లు రాణించారు.
భారత బౌలర్లలో శిఖా పాండే 3, రాజేశ్వరి 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 47 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది ఓపెనర్లలో వేద కృష్ణమూర్తి (12) విఫలమైనా... సృ్మతి మందన (52 బంతుల్లో 55; 7 ఫోర్లు) ఆకట్టుకుంది. వన్డౌన్లో చక్కని సమన్వయంతో ఆడిన మిథాలీ...
సృ్మతితో కలిసి రెండో వికెట్కు 58; హర్మన్ప్రీత్ కౌర్ (22; 2 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్కు 71 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను కుదుటపర్చింది. చివర్లో పూనమ్ రౌత్ (24 నాటౌట్), శిఖా పాండే (17) సమయోచితంగా ఆడటంతో భారత్ విజయం ఖాయమైంది. మిథాలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
భారత్ను గెలిపించిన మిథాలీ
Published Mon, Feb 8 2016 2:23 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement