ముంబై: దినేశ్ కార్తీక్.. ప్రతిభ ఉన్న క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. భారత క్రికెట్ జట్టులో తీవ్ర పోటీ నెలకొనడంతో దినేశ్ కార్తీక్ కు పెద్దగా అవకాశాలు రావడం లేదనేది వాస్తవం. ఇటీవల వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత్ జట్టులో ఎట్టకేలకు చోటు దక్కించుకున్న దినేశ్.. అక్కడ ఆకట్టుకున్నాడు. ఆ పర్యటనలో భాగంగా నిర్ణయాత్మక ఐదో వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన దినేశ్, ఆపై జరిగిన ఏకైక ట్వంటీ 20లో 48 పరుగులు నమోదు చేశాడు. దాంతో మూడేళ్ల తరువాత తన పరిమిత ఓవర్ల పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నట్లయ్యింది.
అయితే తనకు టెస్టుల్లో కూడా తిరిగి ఆడాలని ఉందనే విషయాన్ని దినేశ్ కార్తీక్ స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో టెస్టులు ఆడాలని ఉంది. ప్రస్తుతం వన్డే, ట్వంటీ 20ల్లో స్థానం దక్కించుకున్నట్లే టెస్టులు కూడా తిరిగి ఆడాలని అనుకుంటున్నా. వైట్ డ్రెస్ వేసుకుని కోహ్లి నాయకత్వంలో ఆడాలనేది నా కల. జట్టుకు ఏ రకంగా ఉపయోగపడగలను అనేది మాత్రమే నాకు తెలుసు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఎటువంటి ఒత్తిడికి లోనుకావడం లేదు. నాకిచ్చిన పనిని సరిగ్గా చేయడంపైనే దృష్టి పెట్టా. 2019 వరల్డ్ కప్ లో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నా'అని కార్తీక్ తెలిపాడు.
2010లో చివరిసారి దినేశ్ కార్తీక్ టెస్టుల్లో కనిపించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన దాదాపు ఏడేళ్ల నాటి టెస్టు మ్యాచ్ లో దినేశ్ నిరాశపరచడంతో అప్పట్నుంచి తిరిగి ఆ ఫార్మాట్ లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇదిలా ఉంచితే, తాజాగా శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టులో దినేశ్ కార్తీక్ కు చోటు దక్కలేదు.
అదే నా కల: దినేశ్ కార్తీక్
Published Thu, Jul 20 2017 4:06 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement