కొయ్యలగూడెం : ఎన్ఎల్ఎస్ పరిధిలోని 5 వర్జీనియా పొగాకు వేలం కేంద్రాల్లో ఇప్పటివరకు 7.3 మిలియన్ల పొగాకు కొనుగోలు చేసినట్టు పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ ఎం.శ్రీరామమూర్తి పేర్కొన్నారు. కొయ్యలగూడెం వేలం కేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ మొత్తం 45.79 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలుకు బోర్డు అనుమతి ఇచ్చిందన్నారు. ఇంకా రైతుల నుంచి 38.49 మిలియన్కేజీల పొగాకును కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. 47 రోజలుగా నిర్వహించిన పొగాకు వేలంలో 57,238 బేళ్లను రైతులు వేలం కేంద్రానికి తీసుకువచ్చినట్టు తెలిపారు. కొయ్యలగూడెంలో 12,64,138 కేజీల పొగాకు అమ్మకం కాగా, సగటు ధర రూ.144.70 వచ్చిందన్నారు. జంగారెడ్డిగూడెం–1 కేంద్రంలో 21,15,540 కేజీల పొగాకు , సరాసరి రూ.143.35 వచ్చిందన్నారు. జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రంలో 17,48,408 కేజీలకు సరాసరి రూ.143.89 రాగా, దేవరపల్లిలో 8,33,768 కేజీలకు సరాసరి రూ.144.26 రాగా గోపాలపురం వేలం కేంద్రంలో 13,66,222 కేజీల పొగాకు అమ్మకానికి 145.98 రూపాయల సరాసరి ధర వచ్చిందని తెలిపారు. సగటు ప్రకారం అత్యధికంగా గోపాలపురం, కొయ్యలగూడెం ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచాయి.
7.3 మిలియన్ల పొగాకు కొనుగోలు
Published Wed, May 17 2017 12:21 AM
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- JC Diwakar Reddy: వేధించి, ఆపై సంతకాన్ని ఫోర్జరీ చేసి..
- ఈ ఏడాది.. వికసించిన 'మే పుష్పం' ఇదే!
- స్కానింగ్ సెంటర్ వికృత చేష్టలపై కలెక్టర్ సీరియస్.. నలుగురి కమిటీ
- ప్రమాదమా.. గాయాలేవీ? ఖమ్మం కేసులో ట్విస్ట్
- ఆకాశం నుంచి పడిన వింత వస్తువు
- బ్యాంకాక్లో పీర్జాదిగూడ కార్పొరేటర్లు
- 'గోరుముద్ద'కు తాజ్ రుచులు
- ఆగని ‘సంక్షేమం’
- స్ట్రాంగ్ రూమ్కు బ్యాలెట్ బాక్సులు
- ‘గొర్రెల’కు మంగళం!
Advertisement