మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
అమరులకే ఇవ్వలేదు.. పంజాబ్ రైతులకిస్తారా?
Published on Mon, 11/22/2021 - 02:59
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంలో, వారిని గుర్తించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ‘‘టీఆర్ఎస్ పాలనలో 7,500 మంది రైతులు చనిపోయారని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడింది. అనధికారిక లెక్కల ప్రకారం 40వేల మంది చనిపోయారు.
వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు. గ్రేటర్ హైదరాబాద్లో వరదబాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు పంజాబ్లో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.3లక్షలిస్తామని చెపుతున్న కేసీఆర్ను ఎలా నమ్మాలి?’’అని తన ట్వీట్లో రేవంత్ ప్రశ్నించారు.
#
Tags : 1