చైనాకు దగ్గరవుతోన్న భారత్? టిక్ టాక్ రీ ఎంట్రీ.. నిషేధంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Breaking News
వామ్మో వెండి హ్యాట్రిక్.. బంగారం భారీ షాక్
వారిద్దరినీ కలపడం చాలా కష్టమైన పని: ట్రంప్
కూకట్పల్లి సహస్ర కేసు.. వెలుగులోకి నమ్మలేని నిజాలు
ఆకాశమే హద్దుగా.. అదే కీలకం: సజ్జల
విజృంభించిన ఎంగిడి.. ప్రపంచ ఛాంపియన్లను మట్టికరిపించిన సౌతాఫ్రికా
కూకట్పల్లి బాలిక సహస్ర కేసు.. టెన్త్ విద్యార్థే హంతకుడు
ICC: వన్డే వరల్డ్కప్-2025 రివైజ్డ్ షెడ్యూల్ విడుదల
శ్రీలంక మాజీ అధ్యక్షుడు విక్రమసింఘే అరెస్ట్
లోయర్ ఆర్డర్ బ్యాటర్ల అద్భుత పోరాటం.. గౌరవప్రదమైన స్కోర్ సాధించిన టీమిండియా
సౌతాఫ్రికా స్టార్ సంచలనం.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా చరిత్ర
ఫిర్యాదులకు ‘ఆధార’మే
నేరగాళ్లు జైలు నుంచి పరిపాలించాలా?
వీడియో: డిప్యూటీ సీఎం చర్యతో షాకైన ఎమ్మెల్యేలు
Asia Cup 2025: సంజూ శాంసన్ కీలక నిర్ణయం!
‘మార్వాడీ గో బ్యాక్’.. పలు జిల్లాలో దుకాణాలు బంద్
శ్రీశైలం ఫారెస్ట్ సిబ్బందిపై దాడి కేసులో ట్విస్ట్
పార్లమెంట్లోకి చొరబాటు యత్నం
స్టెరిలైజేషన్ తర్వాత వదిలేయాల్సిందే
కేసీఆర్, హరీష్కు హైకోర్టులో చుక్కెదురు..
సుంకాల్లో భారత్ ‘మహారాజ్’.. అమెరికా అధికారి విమర్శలు
వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోండి: రాహుల్
Published on Wed, 06/16/2021 - 14:06
న్యూఢిల్లీ: దేశ ప్రజలంతా వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉంటే తప్ప ఏ ఒక్కరూ క్షేమంగా ఉన్నట్లు కాదని ఆయన మంగళవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశంలో అన్లాక్ ప్రక్రియ సాగుతోందని, అయితే వైరస్ మన మధ్యే ఉంటుందని అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ చేయించుకోవడంతో పాటుగా కరోనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో అన్లాక్ ప్రకటిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చదవండి: ‘ఏం రాహుల్.. విషం నింపుతున్నావ్’
#
Tags : 1