వరుస కేసులతో వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
కృష్ణా జిల్లాలో దారుణం: భార్య, కుమారుడిపై గొడ్డలితో దాడి
Published on Fri, 06/04/2021 - 08:05
సాక్షి, కృష్ణా జిల్లా: తిరువూరు మండలం టేకులపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భార్య, కుమారుడిపై సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తి అతి కిరాతకంగా గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భార్య పద్మావతి అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు నర్సిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ ఆస్పత్రికి తరలించారు. హత్య అనంతరం బైకుపై సత్యనారాయణరెడ్డి పరారయ్యాడు. రెడ్డిగూడెం శివారులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: కళ్లలో కారం చల్లి కత్తులతో నరికారు..
లైంగిక వేధింపులు: బయటపడ్డ కీచక బాబా లీలలు
#
Tags : 1