భారీగా తగ్గిన బంగారం ధర
Breaking News
ధురంధర్, ధూమ్ మచాయీ హై అంటూ.. మోదీ అదిరిపోయే స్పీచ్
లష్కర్-ఏ-తైబా కమాండర్ యాసిర్ హతం
బాబూ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి: వైఎస్ జగన్
రూ. 46 లక్షల జీతాన్ని వదిలేసి, డ్రీమ్ జాబ్ ఎంచుకున్న టెకీ
ఇల్లు కొంటే నష్టం.. డబ్బు బ్యాంకులో పెడితే వడ్డీ లేదు
ఏపీ డీఎస్సీ అక్రమాలపై నోరు విప్పని ఐఏఎస్లు
పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తున్న బీఎల్ఏ
గోదావరిలో దూకిన కుటుంబం
డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన దీక్ష
నేపాల్కు మళ్లీ ఫ్లాష్ఫ్లడ్ ముప్పు!
తెలంగాణలోనూ అలా గెలవాలన్నది బీజేపీ ప్లాన్: రేవంత్
బంగారం ధరల్లో భారీ మార్పు.. బిగ్ రిలీఫ్!
మోదీ ‘గేర్’కు వరద బ్రేక్.. డ్రీమ్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సెటైర్లు
ఏపీ వ్యాప్తంగా బట్టబయలవుతున్న డీఎస్సీ అక్రమాలు
ఉపాధ్యాయులందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు
పాకిస్తాన్కు చెక్ పెట్టిన భారత్.. సింధు నదిపై మాస్టర్ప్లాన్!
యూఎస్ఎస్ అబ్రహం లింకన్కు ఏమైంది? చూస్తే షాకే!
నాగార్జున సాగర్లో రంగు మారిన నీళ్లు
యోగి సర్కార్కు కొత్త టెన్షన్.. అఖిలేష్-సీజేపీ భేటీపై రాజకీయ దుమారం!
తమిళనాట బిగ్ ట్విస్ట్.. కాంగ్రెస్కు విజయ్ మరో షాక్!
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్పై దాడికి యత్నం
Published on Wed, 06/05/2024 - 16:59
సాక్షి, విజయవాడ: ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి కొన్ని గంటలు కూడా కాలేదు. అప్పుడే టీడీపీ నేతల దుశ్చర్యలు మొదలయ్యాయి. తాజాగా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్పై దాడి చేసేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. విజయవాడలోని ఒక ప్రైవేట్ హోటల్లో ఆయన టిఫిన్ చేస్తుండగా టీడీపీ అనుకూల వర్గీయుల దాడి చేశారు.
నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయి నీకుందా..? అంటూ రెచ్చిపోయారు. అక్కడే ఉన్న ఫోర్క్తో పొడిచే ప్రయత్నం చేశారు. అదే సమయంలో హోటల్ సిబ్బంది అడ్డుకోవడంతో నాగార్జునకు ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. నాగార్జున యాదవ్పై అసభ్య పదజాతంతో టీడీపీ శ్రేణులు దూషణలకు దిగాయి. చంపుతామంటూ నాగార్జున యాదవ్కు వారు హెచ్చరికలు కూడా జారీ చేశారు.
#
Tags : 1