వల్లభనేని వంశీని చంపేస్తారా..!
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ప్రధానితో పవన్ భేటీపై జీవీఎల్ ఏం చెప్పారంటే..!
Published on Fri, 11/11/2022 - 19:26
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రాష్ట్ర అభివృద్ధి కోసమేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రూ.15వేల కోట్లతో రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుడుతున్నారని చెప్పారు.
మోదీ విశాఖ పర్యటనలో ఎలాంటి రాజకీయ అంశాలు లేవని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ బీజేపీతో మిత్రపక్షం అయినందునే ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా భేటీ అవుతున్నారని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
చదవండి: (బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను కలిసిన చికోటి ప్రవీణ్)
#
Tags : 1