అశ్విన్ మరోసారి..

ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ సాధించిన భారత స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 85 బంతుల్లో 5 ఫోర్లు సాయంతో హాఫ్ సెంచరీ మార్కును చేరి టీమిండియాను మరింత పటిష్టస్థితికి చేర్చాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top