'ఏపీని ఆఫ్గనిస్థాన్లా మార్చేస్తున్నారు'
రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆరోపించారు. రాజమండ్రిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు