'ఏపీని ఆఫ్గనిస్థాన్‌లా మార్చేస్తున్నారు'

రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. రాజమండ్రిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top