దమ్మిడీ సాయం కూడా అందించట్లేదు!
రాష్ట్రంలో కరువు పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నా.. ప్రభుత్వం మాత్రం రైతులకు దమ్మిడీ సాయం కూడా చేయడం లేదని ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై అసెంబ్లీలో గురువారం సాయంత్రం జరిగిన స్వల్పకాల చర్చలో ఆయన మాట్లాడారు. ఇన్పుట్ సబ్సిడీలు సరిగా ఇవ్వడం లేదని, రైతులకు రుణ భారం విపరీతంగా పెరిగిపోతోందని, అందుకే ఆత్మహత్యలు పెరుగుతున్నాయని చెప్పారు
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు