టీడీపీకి బీజేపీ సవాల్...
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీ గట్టి ఝలక్ ఇవ్వనుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారని తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు