200 లీటర్ల కిరోసిన్ పట్టివేత


వరంగల్ : కిరోసిన్‌ను అక్రమంగా తరలిస్తుండగా పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. శనివారం వరంగల్ పట్టణంలోని గీర్మాజీ పేటలో ఓ వాహనంలో తరలిస్తున్న 200 లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top