డార్విన్: కేదార్ జాదవ్ (53 బంతుల్లో 87; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), సంజూ శామ్సన్ (80 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు) చెలరేగడంతో నాలుగు దేశాల సిరీస్లో భారత్-ఎ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. గార్డెన్స్ ఓవల్ మైదానంలో మంగళవారం జరిగిన మ్యాచ్లో భారత్ 3 వికెట్ల తేడాతో ఎన్పీఎస్ (నేషనల్ పెర్ఫార్మెన్స్ స్క్వాడ్)పై గెలిచింది.
టాస్ గెలిచి భారత్-ఎ ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్కు దిగిన ఎన్పీఎస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 234 పరుగులు చేసింది. టర్నర్ (89 బంతుల్లో 73; 8 ఫోర్లు, 1 సిక్సర్), సిల్క్ (87 బంతుల్లో 67; 5 ఫోర్లు) అబాట్ (39 బంతుల్లో 41 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) రాణించారు. శుక్లా, రిషీ ధావన్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్-ఎ 39.5 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగులు చేసింది. 63 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియాను జాదవ్, శామ్సన్ ఆరో వికెట్కు 112 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించారు. మురిహెడ్ 4, అబాట్ 2 వికెట్లు పడగొట్టారు.
భారత్ ‘ఎ’ మరో విజయం
Published Wed, Jul 30 2014 1:47 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement