చిత్తూరు (కలెక్టరేట్) : ‘మా సమస్యలపై స్పందించి పరిష్కరించండి సారూ..’ అంటూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సోమవారం ప్రజావాణిలో అధికారులకు మొరపెట్టుకున్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో మీకోసం ప్రజావాణిని ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ గిరీష, జేసీ–2 వెంకటసుబ్బారెడ్డి, డీఆర్వో విజయ్చందర్లు అర్జీదారుల నుంచి 92 వినతులు స్వీకరించారు. అందులో రెవెన్యూ 47, డీఆర్డీఏ 16, పౌరసరఫరాలు 13, వైద్య ఆరోగ్యశాఖ 3, హౌసింగ్, పోలీసు, ట్రాన్స్కోలకు రెండేసి చొప్పున, విద్యాశాఖకు ఒకటి, ఇతర శాఖలకు 5 చొప్పున వినతులు వచ్చాయి. అదేగాక ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు నిర్వహించిన కాల్యువర్ కలెక్టర్కు 12 ఫిర్యాదులు అందాయి. అందిన ఫిర్యాదులు, వినతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను జేసీ ఆదేశించారు.
సమస్యలపై స్పందించండి
Published Tue, Sep 13 2016 12:11 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement