మంత్రి తుమ్మల పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కు వ్యతిరేకంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల్లో ఎమ్మెల్యే తుమ్మల అజయ్ అక్రమాలకు పాల్పడ్డారని తుమ్మల పిటిషన్ దాఖలు చేశారు. కాగా, దీనిపై పూర్వపరాలు పరిశీలించిన కోర్టు ఆరోపణలకు తగిన ఆధారాలు లేనందున పిటిషన్ను కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది.
సంబంధిత వార్తలు