మా రాష్ట్రంలో శ్రీవారి ఆలయం నిర్మించండి


టీటీడీని కోరిన ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్

 

 సాక్షి, తిరుమల: ఛత్తీస్‌గఢ్‌లాంటి వెనుకబడిన రాష్ట్రంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాల్సిన అవసరం ఉందని, టీటీడీ ముందుకొస్తే అందుకు అవసరమైన స్థలాన్ని మంజూరు చేస్తామని ఆ రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్ అన్నారు. శనివారం కుటుంబ సభ్యులతో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top