తిరుమలలో మద్యం బాటిళ్ల పట్టివేత

తిరుమలలో మద్యం బాటిళ్ల పట్టివేత - Sakshi


 శ్రీవారి మెట్ల మార్గంలో అక్రమంగా మద్యం తీసుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top