నేడు ఇడుపులపాయకు షర్మిల రాక | Sakshi
Sakshi News home page

నేడు ఇడుపులపాయకు షర్మిల రాక

Published Mon, Mar 17 2014 3:22 AM

నేడు ఇడుపులపాయకు షర్మిల రాక - Sakshi

 పులివెందుల, న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల  సోమవారం ఉదయం ఇడుపులపాయకు రానున్నారు. బెంగళూరు నుంచి నేరుగా ఇడుపులపాయకు చేరుకుంటారు. మహానేత, తండ్రి వైఎస్‌ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు నెల్లూరు జిల్లాకు వెళ్తారు.   
 

Advertisement
Advertisement