రాజధాని జోన్లోకి నారా లోకేష్ బృందాలు | Nara Lokesh groups to visits ap capital zone villages! | Sakshi
Sakshi News home page

రాజధాని జోన్లోకి నారా లోకేష్ బృందాలు

Nov 22 2014 9:47 AM | Updated on Aug 29 2018 3:37 PM

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుమారుడు, తెలుగుదేశం పార్టీ ...

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుమారుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ నియమించిన బృందాలు శనివారం పర్యటించనున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ బృందాలు ఆయ గ్రామాల్లో పర్యటిస్తాయి. బృందంలోని ఒక్కో సభ్యుడు రాజధానికి భూసమీకరణ చేసే రెండు గ్రామాలతో పాటు సమీపంలో మరో రెడు గ్రామాల్లో పర్యటిస్తారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement