మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ ఉద్యోగి అదృశ్యం


విశాఖపట్నం: నగరంలో మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్(ఎంఈఎస్) ఉద్యోగి కొణతాల నాగేశ్వర రావు అదృశ్యం అయ్యారు. ఈ నెల 12న నాగేశ్వర రావు ఆఫీసుకు వెళుతున్నానని చెప్పి వెళ్లారు. తిరిగి రాలేదు.



ఈ నెల 15న పోలీస్ స్టేషన్లో నాగేశ్వర రావు మిస్సింగ్ కేసు నమోదైంది. నాగేశ్వరరావు ఆచూకీ తెలపాలంటూ అతని బంధువులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top