సబ్రిజిస్ట్రార్ ఆఫీస్పై ఏసీబీ దాడులు

సబ్రిజిస్ట్రార్ ఆఫీస్పై ఏసీబీ దాడులు - Sakshi

అనంతపురం : అనంతపురం జిల్లా కనేకల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్పై అవినీతి నిరోధక శాఖాధికారులు సోమవారం మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో అనధికారికంగా ఉన్న రూ.లక్షా 85 వేల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.



నలుగురు డాక్యుమెంట్ రైటర్లతో పాటు సబ్రిజిస్ట్రార్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top