Breaking News

నాకు ఎలాంటి ఈడీ నోటీసులు రాలేదు: కవిత

Published on Sat, 09/17/2022 - 02:19

సాక్షి, హైదరాబాద్‌:  ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం వ్యవహారంలో తనకు ఈడీ నోటీసులు ఇచ్చినట్టు వస్తున్న వార్త ల్లో నిజం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో వివరాలను వెల్లడించారు. కొందరు ఢిల్లీలో కూర్చుని తనపై తప్పుడు ప్రచా రం చేస్తున్నారని ఆరోపించారు.

తనకు ఏ దర్యాప్తు సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు రాలేదని పేర్కొన్నారు. మీడియా వాస్తవాలను చూపించడానికి సమయం వెచ్చించాలని కోరారు. కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలపై స్పష్టత ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ట్వీట్‌ చేస్తున్నట్టు తెలిపారు.   

Videos

శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం

పుష్ప రాజ్ తో కేజీఎఫ్ 2 భామ

పాకిస్తానీ నటితో చేయను: బాలీవుడ్ హీరో

ముగిసిన వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు

ప్రధాని మోదీ నివాసంలో ముగిసిన సమావేశం

బ్రహ్మోస్ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాక్ కు అడగండి

Ding Dong 2.O: సీఎంల జేబులు ఖాళీ

Miss World Competition: తారలు దిగివచ్చిన వేళ..!

పాక్ ను వణికించిన BRAHMOS

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన

Photos

+5

తిరుమల దర్శనం చేసుకున్న యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

మదర్స్ డే స్పెషల్.. హీరోయిన్ ప్రణీత పిల్లల్ని చూశారా? (ఫొటోలు)

+5

డాక్టర్ బాబు నిరుపమ్‌ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

వైభవంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 11-18)

+5

మిస్ వరల్డ్ 2025 ఆరంభం: స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నందిని గుప్తా (ఫొటోలు)

+5

Miss World 2025 : ఘనంగా హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభం (ఫొటోలు)

+5

సీరియల్ నటి విష్ణుప్రియ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

లండన్ లో రామ్ చరణ్.. చుట్టుముట్టిన మెగాఫ్యాన్స్ (ఫొటోలు)

+5

పాకిస్తాన్‌తో పోరులో దేశ సేవకు అమరుడైన మురళీ నాయక్‌ (ఫొటోలు)