శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
నాకు ఎలాంటి ఈడీ నోటీసులు రాలేదు: కవిత
Published on Sat, 09/17/2022 - 02:19
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో తనకు ఈడీ నోటీసులు ఇచ్చినట్టు వస్తున్న వార్త ల్లో నిజం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో వివరాలను వెల్లడించారు. కొందరు ఢిల్లీలో కూర్చుని తనపై తప్పుడు ప్రచా రం చేస్తున్నారని ఆరోపించారు.
తనకు ఏ దర్యాప్తు సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు రాలేదని పేర్కొన్నారు. మీడియా వాస్తవాలను చూపించడానికి సమయం వెచ్చించాలని కోరారు. కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలపై స్పష్టత ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ట్వీట్ చేస్తున్నట్టు తెలిపారు.
#
Tags : 1