అందాల యుద్ధం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
జీఎస్టీ సమావేశానికి మంత్రి హరీశ్కు ఆహ్వానం
Published on Sun, 09/12/2021 - 03:40
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఈనెల 17న జరిగే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ 45వ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఆర్థికమంత్రి హరీశ్రావుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి తరుణ్ బజాజ్.. హరీశ్రావుకు లేఖ ద్వారా ఆహ్వానం పంపారు. లక్నో గోమతినగర్లోని తాజ్ వివాంటాలో జరిగే ఈ సమావేశానికి కౌన్సిల్ సభ్యుడి హోదాలో హాజరు కావాలని, కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ప్రతి రాష్ట్రం నుంచి కౌన్సిల్ సభ్యుడితో పాటు ఇద్దరు అధికారులను మాత్రమే సమావేశానికి తీసుకురావాలని ఆ లేఖలో తరుణ్ బజాజ్ పేర్కొన్నారు.
#
Tags : 1