Breaking News

రోహిత్‌ శర్మను చూడడానికి పోటెత్తిన అభిమానులు

Published on Tue, 08/16/2022 - 21:58

క్రికెటర్లకు అభిమానులు ఉండడం సహజం. అయితే తమ ఆరాధ్య క్రికెటర్‌ ఎక్కడున్నాడో తెలిసినప్పుడు అతన్ని చూడడానికి ఎగబడతారు. తాజాగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను చూడడానికి అభిమానులు పోటెత్తారు. ఆసియాకప్‌ 2022కు సన్నద్దమవుతున్న రోహిత్‌ శర్మ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. ఒక పని నిమిత్తం హోటల్‌కు వచ్చిన రోహిత్‌.. బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే  అప్పటికే హోటల్‌ ముందు అభిమానులు బారులు తీరారు.

దీంతో రోహిత్‌.. ''వామ్మో ఏంది ఇంత జనం'' అన్నట్లుగా రియాక్షన్‌ ఇచ్చాడు. ఆ తర్వాత హోటల్‌ సిబ్బంది వచ్చి అభిమానులు క్లియర్‌ అయ్యాకా హోటల్‌ నుంచి వెళ్లిపోవచ్చు అని రోహిత్‌కు సలహా ఇచ్చి లోపలికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  కాగా యూఏఈ వేదికగా జరగనున్న ఆసియాకప్‌లో ఆగస్టు 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది.

చదవండి: Rohit Sharma: 'జెండా కొనడానికి డబ్బులు లేవా'.. పరువు తీసుకున్న హిట్‌మ్యాన్‌

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)