కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అంటే ఏంటో చెప్పండి
Published on Tue, 12/27/2022 - 02:56
సాక్షి, హైదరాబాద్: ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అంటే ఏంటో జర చెప్పాలని బీఆర్ఎస్, కేసీఆర్ను వైఎస్సార్టీపీ అధ్య క్షురాలు వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు. సోమవారం ట్విట్టర్ వేదికగా రైతుల పట్ల కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిని ఆమె ఆక్షేపించారు.
దేశంలోనే రాష్ట్రాన్ని అప్పుల్లో అగ్రస్థా నంలో పెట్టడం రైతుకు భరో సానా అని నిలదీ శారు. రాష్ట్రంలో ఒక్కో రైతు నెత్తి మీద లక్షన్నర అప్పు పెట్టడం అభివృద్ధా? 37 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టడం బీఆర్ఎస్ నినాదమా అని షర్మిల ఎద్దేవా చేశారు.
#
Tags : 1